Breaking
News
ఐఎఎస్ అధికారిణి అంటూ 11కోట్లకో టోకరా
మహేష్ ‘సంభవామి’?
మహేష్బాబు కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ప్రీత్ సింగ్ కథానాయిక. ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సి....
రివ్యూ: ధృవ
తమిళంలో విజయవంతమైన చిత్రాలు అనువాదాలుగా తెలుగులోనూ విడుదలవుతుంటాయి. అయితే ‘తని ఒరువన్’ కథలో మాత్రం తాము నటించాల్సిందే అంటూ పలువురు కథానాయకులు ఆసక్తి చూపించారు. ఆ కథ మన పరిశ్రమన....
రానా... రెండు యుద్ధాలు
యుద్ధ నేపథ్యంలో రూపొందే చిత్రాలు చాలా తక్కువ. ఎప్పుడో అరుదుగా అలాంటి కథలు పుడుతుంటాయి. అందులో నటించే అవకాశం తక్కువగా వస్తుంటుంది. అయితే రానా ఒకేసారి రెండు చిత్రాల్లో యుద్ధాలు చేసేస్త....
రూ. 340 లక్షల కోట్లు 2015-16 నాటికి వ్యక్తుల సంపద వచ్చే ఐదేళ్ళల
ముంబయి: వ్యక్తుల సంపద శరవేగంగా పెరుగుతున్నట్లు కార్వీ ప్రైవేట్ వెల్త్ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ముగిసేనాటికి రూ.300 లక్షల కోట్ల మైలురాయిని మించిందని పేర్కొంది. అంతక్రి....
పతంజలి సంస్థకు రూ.11 లక్షల జరిమానా
హరిద్వార్: యోగా గురు రామ్దేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద కంపెనీకి హరిద్వార్లోని జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు జరిమానా విధించింది. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, తప్పుడు ప్రకటనల ద్....
పాకిస్థాన్ క్రికెటర్ల మధ్య వాగ్వాదం
మ్యాచ్ ప్రారంభానికి ముందు పాక్ ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు ఫుట్బాల్ ఆడారు. ఈ క్రమంలో బౌలర్లు వాహబ్ రియాజ్, యాసిర్ షా మధ్య వాగ్వాదం చోటు చేస....
బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్స్లో సింధు బోణీ
దూకుడు.. పవర్ గేమ్తో చెలరేగిన సింధు సూపర్ సిరీస్ ఫైనల్స్లో బోణీ కొట్టింది. గ్రూప్-బి తొలి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్లో సింధు 12-21, 21-8, 21-15తో అకానె యమగూచి (జపాన్)ని మట్టిక....